జగన్ తో మోహన్ బాబు భేటీ..!

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు తన కొడుకులు మంచు మనోజ్, విష్ణుతో కలిసి తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీలో ఆయన టీడీపీ నేతలపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు వాటికీ ధీటుగా టీడీపీ నేతలు కూడా మోహన్ బాబు పై విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు త్వరలోనే వైకాపాలో చేరున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ను లోటస్ […]

జగన్ తో మోహన్ బాబు భేటీ..!

Updated on: Mar 26, 2019 | 12:59 PM

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు తన కొడుకులు మంచు మనోజ్, విష్ణుతో కలిసి తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీలో ఆయన టీడీపీ నేతలపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు వాటికీ ధీటుగా టీడీపీ నేతలు కూడా మోహన్ బాబు పై విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు త్వరలోనే వైకాపాలో చేరున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ను లోటస్ పాండ్ లో మంగళవారం కలవనున్నారట. దీనితో ఆయన వైకాపాలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో అధికార పార్టీ ఆయన మీద దుష్ప్రచారం చేస్తుండడంతో వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Follow Us