PM Narendra Modi: ఈ ఏడాది నెట్టింట వైరలైన ప్రధాని మోడీ 23 అద్భుతమైన ఫొటోలు మీకోసం
2023 సంవత్సరం మన దేశానికి మరుపురానిదని చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని సాధించింది. చంద్రయాన్-3, సూరత్ డైమండ్ బోర్స్ భవనం ప్రారంభం, అయోధ్య దీపోత్సవం.. ఇలా ఎన్నో మరుపు రాని జ్ఞాపకాలను 2023 మనకు అందించింది. మరి వివిధ సందర్భాల్లో నెట్టింట వైరలైన ప్రధాని మోడీ 23 ముచ్చటైన ఫొటోలను ఒకసారి చూద్దాం రండి.
Updated on: Dec 31, 2023 | 3:34 PM

చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

తమిళనాడులోని చెన్నైలోని ఒక దివ్యాంగ కార్యకర్తతో సెల్ఫీ తీసుకుంటోన్న మోడీ

వందే భారత్ ఎక్స్ప్రెస్లో యువతీ, యువకులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ

తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో మూగ జీవాలతో ప్రధాని

తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో ముచ్చటిస్తోన్న మోడీ

పితోర్ఘర్లోని గుంజి విలేజ్కి వచ్చిన సందర్భంగా ఒక వృద్ధ మహిళ దీవెనలు అందుకుంటూ..

హిమాచల్ ప్రదేశ్లోని లెప్చా వద్ద పెట్ డాగ్కు ఆహారం అందిస్తూ

మధ్యప్రదేశ్లో బీజేపీ కార్యకర్త వాకింగ్ స్టిక్ అందించడంలో సహాయం చేస్తోన్ మోడీ

జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో కలిసి ఇండియన్ పాన్ను ట్రై చేస్తోన్న ప్రధాని మోదీ

మధ్యప్రదేశ్లోని షాడోల్లోని పకారియా గ్రామంలో పిల్లలతో సరదాగా మాట్లాడుతూ

అయోధ్యలోని పీఎం ఉజ్వల లబ్ధిదారుని ఇంట్లో టీ తాగుతూ మాట్లాడుతోన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 లీడర్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ

'పీఎం విశ్వకర్మ' యోజన ప్రారంభోత్సవంలో భాగంగా కుమ్మరుల (కుండల తయారీ దారులు)తో మాట్లాడుతూ..

బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ విమానంలో ప్రయాణించిన అనంతరం..

ఫ్రాన్స్లో బాస్టిల్ డే 2023 వేడుకల సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో పరాజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రధాని

అహ్మదాబాద్లోని రోబోటిక్ పార్క్లో రోబో అందించిన టీని ఆస్వాదిస్తోన్న మోడీ

ఉత్తరాఖండ్లోని పార్వతి కుండ్లో ప్రార్థనలు చేస్తున్న ప్రధాని మోదీ

బికనీర్: భారీ వర్షంలో వందలాది సైకిలిస్టుల మధ్య ప్రయాణిస్తోన్న ప్రధాని మోదీ కాన్వాయ్

COP28 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో సెల్ఫీ దిగుతోన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

ముంబైలోని మరోల్లో అల్జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

'పవిత్ర సెంగోల్'ను కొత్త పార్లమెంట్ భవనంలోకి తీసుకువెళుతోన్న నరేంద్ర మోడీ

కర్ణాటకలోని కోలార్లో బీజేపీ కార్యకర్తలతో మాటా మంతి





























