
శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మార్చి 19 నుంచి కొత్త ఏడాది ప్రారంభకానుంది. అయితే, ఇది కొందరికి మంచిగా ఇంకొందరికి ప్రతికూలంగా ఉండనుంది.

జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు మారినప్పుడు ఆ ప్రభావం 12 రాశుల వారి మీద పడుతుంది. అయితే, ఒక రాశి వారు మాత్రం మహర్జాతకం అని చెబుతున్నారు. ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం..

ఈ రాశి వారు మనసులో ఏం అనుకున్నా కూడా జరుగుతుంది. అదృష్టం ఎప్పుడు వీరి వెంటే ఉంటుంది. పాత డబ్బులు కూడా వీరి వద్దకు వస్తాయి.

సింహ రాశి : 2026 ఈ ఉగాదిలో అన్ని రాశుల్లో సింహ రాశి వారి జీవితం అద్భుతంగా ఉండనుంది. ఎందుకంటే ఈ మాట పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు నుంచే మంచి రోజులు మొదలు కానున్నాయి. వీళ్లకు అడ్డుగా ఎవరు నిలబడలేరు. అలాగే, వీరిని ఎవరూ కూడా పడగొట్టలేరు. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండనున్నాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.