
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

మీ ఆరోగ్యం విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు జలాభిషేకం చేయడం మంచిది. ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు కూడా ఎక్కువుతాయి.

తుల రాశి : తుల రాశి వారు ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపార ఒప్పందాల్లో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి ఉన్నది కూడా పోయే అవకాశం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు ఒంటరిగా చేయకండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.