సీత కోసం లంకకు వెళ్లడానికి రాముడు తన సైన్యం తో నిర్మించిన వారధి.. రామ సేతు.. రామ సేతు వద్ద ఉన్న సముద్రం పై రాళ్ళను వేస్తే.. అవి ఆ నీటిలో తేలుతాయట.. కానీ ఒక్కప్పుడు ఇక్కడ కూడా రాళ్ళు నీటిలో మునిగిపోయేవట. కానీ లంకకు వెళ్లడానికి రాముడు వానర సైన్యంతో సముద్రం పై ఇక్కడ రామ సేతు నిర్మాణం చేపట్టాడు.. అప్పుడు వంతెన కోసం రాళ్ళు వేస్తుంటే.. నీటిలో మునిగిపోయేవట. అప్పుడు వానర సైన్యం అంతా ఆ రాళ్ళపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్ళు మునిగిపోవడం లేదని కొంతమంది చెబుతారు.
చెన్నై కి సుమారు 60. కిమీ. దూరంలో ఉన్న ఈ మహాబలిపురంలో ఒక రాయి చాలా వింతగా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంటుంది. ఈ రాయిని 1908 లో అప్పటి మద్రాస్ గవర్నర్ తియ్యడానికి 7 ఏనుగుల సాయం తీసుకొన్నాడట. కానీ ఆ రాయి ఒక్క ఇంచు కూడా కదలలేదట.. ఈ రాయి ఇలా ఇక్కడ నిలిచిపోవడానికి ఓ కథ కూడా ప్రచారంలో ఉన్నది... శ్రీ కృష్ణుడు చిన్నతనంలో వెన్నని దొంగాలిస్తాడని.. భయంతో కొందరు గోపికమ్మలు.. తమ వెన్నాను ఈ రాయిలో దాచుకున్నారట. అప్పటి నుంచి ఆ రాయి కదల కుండా అలా నిలిచిపోయింది అని అక్కడి వారు చెబుతారు.
మణిపూర్: లోక్ టక్ సరస్సు లో ద్వీపాలు నీటిపై తేలుతూ.. అద్భుతంగా దర్శనమిస్తాయి. ఒక్కొక్క దీపం ఒక్కో ఆకారంలో కనువిందు చేస్తుంది. సైన్సు ఎంతగానో అభివృద్ధి చెందింది.. కానీ సృష్టిలోని వింతలు.. విచిత్రాలకు కారణం మాత్రం తెలియదు.
మహాబలిపురం: చెన్నై కి సుమారు 60. కిమీ. దూరంలో ఉన్న ఈ మహాబలిపురంలో ఒక రాయి చాలా వింతగా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంటుంది. ఈ రాయిని 1908 లో అప్పటి మద్రాస్ గవర్నర్ తియ్యడానికి 7 ఏనుగుల సాయం తీసుకొన్నాడట. కానీ ఆ రాయి ఒక్క ఇంచు కూడా కదలలేదట.. ఈ రాయి ఇలా ఇక్కడ నిలిచిపోవడానికి ఓ కథ కూడా ప్రచారంలో ఉన్నది... శ్రీ కృష్ణుడు చిన్నతనంలో వెన్నని దొంగాలిస్తాడని.. భయంతో కొందరు గోపికమ్మలు.. తమ వెన్నాను ఈ రాయిలో దాచుకున్నారట. అప్పటి నుంచి ఆ రాయి కదల కుండా అలా నిలిచిపోయింది అని అక్కడి వారు చెబుతారు.