జ్యేష్ట పౌర్ణమి.. ఈ రాశుల వారికి అప్పుల బాధలు తప్పవు!
హిందూ సంప్రదాయంలో అధిక మాసంలో వచ్చే అధిక జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2026లో మే 31 ఆదివారం రోజున ఈ పౌర్ణమి రానుంది.ఈ పౌర్ణమిని బ్లూ మూన్ అని అంటారు. ఇది రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది ఆర్థిక సమస్యలను కూడా తీసుకురానుందని చెబుతున్నారు పండితులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
