విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.
కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.
చాణక్యుడు ప్రకారం ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు. అతను చేసే పనుల ద్వారా.. గొప్పదనం తెలుస్తుంది. గొప్పదనం అనేది ప్రారంభ పరిస్థితులు లేదా వైఫల్యాల ద్వారా నిర్ణయించబడదని, వాటిని అధిగమించడానికి తీసుకునే చర్యల ద్వారా నిర్ణయించబడుతుందని చాణక్యుడు నమ్ముతాడు. అపజయం కలిగిందని.. చేపట్టిన పనిని ఎప్పటికీ వదులుకోకూడదు.
తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.