వినూత్న గణనాథులు: 200 కేజీల కివీ ఫ్రూట్, 500 కేజీల జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాలు!
వినాయక చవితి ఉత్సవాలు వస్తే చాలు.. దేశవ్యాప్తంగా ప్రతి వీధిలోనూ రకరకాల రూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరుతాడు. అయితే ఈసారి కాకినాడ జిల్లాలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలు మాత్రం అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ స్పృహ, కళాత్మకత కలగలిపి భక్తులు రూపొందించిన కివి ఫ్రూట్ వినాయకుడు, జీడిపప్పు వినాయకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
