2 / 5
పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎక్కువ శక్తి లభిస్తుంది. ఎండు ద్రాక్షను పాలలో నానబెట్టి తాగడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలు పూర్తిగా నశిస్తాయి. పాలు, ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.