IND Vs ENG: సచిన్, విరాట్లకు సాధ్యం కాలేదు.. కట్ చేస్తే.. జైస్వాల్ దెబ్బకు 92 ఏళ్ల రికార్డు బ్రేక్!
ఇంగ్లాండ్తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్ను 3-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కుర్రాళ్లు కలిసికట్టుగా భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఈ సిరీస్లో బజ్బాల్ను ఓ ఆట ఆడేసుకున్నాడు టీమిండియా ఓపెనర్, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
