6 ఇన్నింగ్స్ల్లో 63 పరుగులు.. కట్ చేస్తే.. నెక్స్ట్ మ్యాచ్లో విరాట్ ఫ్రెండ్కు టీమిండియా గుడ్బై.. ఎవరంటే?
రాంచీ టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్పై 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. 3-1తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో జూనియర్లు తమపై భారాన్ని వేసుకుని.. భారత్కు అపూర్వ విజయాన్ని అందించారు. జైస్వాల్, గిల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి కుర్రాళ్లు అద్భుతంగా ఆడితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
