IPL 2023: ధనాధన్ లీగ్లో టాప్ 5 ‘హాఫ్ సెంచరీ’ ఆటగాళ్లు.. ఐపీఎల్ మైదానంలోకి దిగారంటే పరుగుల వర్షమే..
ఆదివారం జరిగిన ముంబై, ఆర్సీబీ మ్యాచ్లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి.. మొత్తంగా 50కి పైగా పరుగులు 50 సార్లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా హాఫ్ సంచరీలు చేసిన ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
Most Read Stories