Tillu Square: డీజే టిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. కారణమేంటో తెలుసా?
సిద్ధూ జొన్నల గడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్.. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.