
తెలుగమ్మాయి రీతూ వర్మ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కాజల్ సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు.

ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమాతో రీతువర్మ హీరోయిన్ గా మారింది.

ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్ లోను సినిమాలు చేస్తోంది ఈ చిన్నది.

తెలుగు కంటే తమిళ్ సినిమాల పైనే ఈ చిన్నది ఎక్కువ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఇక ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విదేశాల్లో విహరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది రీతువర్మ.