
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ.

అయితే తెలుగులో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది.


ఆతర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా పరాజయం చెందిన తర్వాత కియారా మరో తెలుగు సినిమాలో నటించలేదు.

తెలుగులో నటించడానికి దాదాపుగా రెండున్నర కోట్లు అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

శంకర్ - చరణ్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా కియారా ఎంపిక అయ్యిందంటూ వార్తలు.