పసుపుతో కలపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది. వాస్తవానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్, అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, శరీరం కూడా సహజంగా ఫిట్గా ఉంటుంది.