జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే క్యాంటీన్లలో రూ.5కే చేప కూర భోజనం అందిస్తున్నామంటూ ప్రకటించారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 400 క్యాంటీన్లలో రాయితీ కల్పిస్తూ ఈ భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు సువేందు అధికారి తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
