
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

అయితే, ఈ ఏడాది మార్చి 19 న అమావాస్య ఘడియలు కూడా పండితులు చెబుతున్నారు. అయితే, రోజూ పూజలు చేసేవాళ్ళకు కచ్చితంగా ఒక సందేహం ఉంటుంది. మరి, పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుకుందాం..

కుంభ రాశి : ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారు ఏది పట్టుకున్నా కూడా ఆగమే. ముఖ్యంగా, ఆ రోజు డబ్బులు ఎక్కువగా ఖర్చులు పెట్టకపోవడమే మంచిది. మీ స్నేహితులకు డబ్బు అస్సలు ఇవ్వకండి. ఇస్తే ఒక వేళా అవి ఎప్పటికి తిరిగి రావు. ఆర్ధిక సమస్యలు కూడా పెరుగుతాయి.

కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.