
వాళ్లు కడుపు చించుకున్నప్పుడు, ఏమిటీ బీదరుపులు అని అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు జనం. కానీ, అంకెల్లో చూస్తే వాళ్లు చెప్పింది అక్షర సత్యం.. నిష్టుర సత్యం అని క్లియర్గా తెలుస్తుంది. మన దేశంలో డజనుకు పైగా రాష్ట్రాలు గొంతుదాకా అప్పులు చేసి, పైసల కరువుతో అలమటించిపోతున్నాయ్. ఊబిలోంచి బైటికిరాలేక బిక్కచచ్చిపోతున్నాయ్. తమిళనాడు 9.6 లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ 8.6 లక్షల కోట్లు ఇవి కూడా చదవండి కారు సీటే టాయిలెట్గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్ రుబ్బిన ఇడ్లీ, దోశ పిండి ఎన్ని రోజులు వాడోచ్చు! నిపుణులు చెప్పేది నిమ్మ సాగుతో లక్షల ఆదాయం! ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు కాసుల వర్షమే బొప్పాయి...