ఇండో-చైనా దళాల ఘర్షణ.. తమిళనాడు వాసి పళని మృతి
లడఖ్ లో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు తమిళనాడుకు చెందిన పళని అని, రామనాథపురం జిల్లావాసి అయిన పళని 22 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారని..
లడఖ్ లో భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు తమిళనాడుకు చెందిన పళని అని, రామనాథపురం జిల్లావాసి అయిన పళని 22 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నట్టు సమాచారం.. రేపు ఉదయం సొంత గ్రామం కట్టుకలుర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.