
అందానికి మెరుగులు దిద్దడానికి అమ్మాయిలు రకరకాల పాట్లు పడుతుంటారు. కొందరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగితే.. మరికొందరేమో ఇంట్లోనే రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికే క్రీములు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. అవి చర్మానికి కూడా మంచివి కావు. కానీ ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన స్క్రబ్లను చర్మ కాంతిని పెంచడానికి బలేగా ఉపయోగపడతాయి. వీటిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే అవి వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సహజ ఉత్పత్తుల మిశ్రమం నుంచి తయారవుతాయి కాబట్టి. కాబట్టి వీటిని ఎలా ఉపయోగించాలో? చర్మ కాంతిని పెంచడానికి ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాడానికి మార్కెట్లో దొరికే క్రీములు చర్మాన్ని దెబ్బతీస్తాయి. బదులుగా ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా మెరిసే చర్మాన్ని పొందడానికి సున్ని పిండి ప్రయత్నించండి..
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.