Hyderabad: హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం వ్యక్తి..!

మత సామరస్యానికి, లౌకికవాదానికి భారత్ పుట్టిళ్లు . అందులో తెలంగాణలోని హైదరాబాద్‌ 'మినీ భారత్‌'తో సమానం. ఎందుకంటే ఇక్కడకు ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి పలు రకాల మతాలకు చెందిన వారు వలస వస్తుంటారు. ఎందరు వచ్చినా మహానగరం కాదనక కడుపులో దాచుకుంటుంది. ఇక హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారనే సంగతి తెలిసిందే..

Hyderabad: హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం వ్యక్తి..!
Muslim Man Donated Land To Hanuman Temple
Follow us

|

Updated on: Apr 26, 2024 | 1:51 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 26: మత సామరస్యానికి, లౌకికవాదానికి భారత్ పుట్టిళ్లు . అందులో తెలంగాణలోని హైదరాబాద్‌ ‘మినీ భారత్‌’తో సమానం. ఎందుకంటే ఇక్కడకు ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి పలు రకాల మతాలకు చెందిన వారు వలస వస్తుంటారు. ఎందరు వచ్చినా మహానగరం కాదనక కడుపులో దాచుకుంటుంది. ఇక హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రతీ విషయంలోనూ ఒకరికొకరు అండగా ఉంటుంటారు.

హిందువుల పండుగల్లో ముస్లింలు, ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటూ సంతోషాలను పంచుకుంటూ ఉంటారు. అలాంటి హైదరాబాద్‌లో తాజాగా మతసామరస్యాన్ని చాటే ఓ సంఘటన చోటు చేసుకుంది. హనుమాన్ ఆలయం కోసం ఓ ముస్లిం రూ.80 లక్షల విలువైన తన భూమిని విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ శివారు మెయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో ఇటీవల కొత్తగా హనుమాన్ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన సలావుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి గ్రామంలో తనకు ఉన్న 5 గుంటల భూమిని ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే 600 చదరపు గజాల భూమన్నమాట. అందుకు సంబంధించిన పత్రాలు పూజారి రంగరాజన్‌కు అందజేశారు. లక్షలు విలువచేసే భూమిని సలావుద్దీన్ విరాళంగా ఇవ్వటంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చి, మత సామరస్యాన్ని చాటుకున్నాడని అందరూ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..