కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం: పంప్హౌస్లను ప్రారంభించనున్న మంత్రులు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా పలుచోట్ల పంప్హౌస్లు ప్రారంభం కానున్నాయి. వాటిలో సుందిళ్ల పంప్హౌస్ను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్హౌస్ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్హౌస్ను మంత్రి జగదీష్ రెడ్డిలు ప్రారంభించనున్నారు. కాగా మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డకు చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ సతీసమేతంగా యాగం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా పలుచోట్ల పంప్హౌస్లు ప్రారంభం కానున్నాయి. వాటిలో సుందిళ్ల పంప్హౌస్ను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్హౌస్ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్హౌస్ను మంత్రి జగదీష్ రెడ్డిలు ప్రారంభించనున్నారు. కాగా మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డకు చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ సతీసమేతంగా యాగం చేస్తున్నారు.