సుప్రీంకోర్టులో కరోనా కలకలం..

| Edited By:

Apr 27, 2020 | 11:17 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కాగా.. సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉన్నసుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్లు క్వారంటైన్

సుప్రీంకోర్టులో కరోనా కలకలం..
Follow us on

Supreme Court : కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కాగా.. సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉన్నసుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్లు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన ఉద్యోగి గత వారం రెండుసార్లు కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసారనే దానిపై సిబ్బంది విచారణ జరుపుతున్నారు.