జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన.. సుజనా ఫౌండేషన్

| Edited By: Pardhasaradhi Peri

May 14, 2020 | 6:07 PM

Sujana Foundation: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. కాగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ వర్కింగ్‌ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది సుజనా ఫౌండేషన్. ఇలాంటి విపత్కర సమయంలో సైతం పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకేరావు. ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సబ్యులు నంబూరి నరసింహారావు, కే. సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి గారికి, […]

జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన.. సుజనా ఫౌండేషన్
Follow us on

Sujana Foundation: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. కాగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ వర్కింగ్‌ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది సుజనా ఫౌండేషన్. ఇలాంటి విపత్కర సమయంలో సైతం పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకేరావు. ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సబ్యులు నంబూరి నరసింహారావు, కే. సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి గారికి, ఫౌండేషన్ సీఈఓ ఏకె రావు.. సభ్యులు నంబూరి నరసింహరావు, సురేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసారు.