అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన..!

| Edited By:

Jun 14, 2019 | 12:17 PM

ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేనికి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని, ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడిని గుర్తిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం పలికారు. 

అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన..!
Follow us on

ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేనికి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని, ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడిని గుర్తిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం పలికారు.