ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా.. ప్రభుత్వ ఆదేశాలు జారీ

| Edited By:

Jul 10, 2019 | 9:51 PM

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా ఆర్కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఏపీలో మంత్రి పదవులు కేటాయింపు సమయంలో రోజాకు హోం శాఖను కేటాయిస్తున్నట్టుగా బాగా ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి పదవి కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనా సంస్ధ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా.. ప్రభుత్వ ఆదేశాలు జారీ
Follow us on

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా ఆర్కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఏపీలో మంత్రి పదవులు కేటాయింపు సమయంలో రోజాకు హోం శాఖను కేటాయిస్తున్నట్టుగా బాగా ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి పదవి కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనా సంస్ధ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.