లోక్ సభ ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోఆమె బంపర్ మెజారిటీతో గెలుపొందారు. కాగా నిర్మల సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇద్దరికి కూడ మోడీ వాళ్లు ఇదివరకు నిర్వహించిన శాఖలనే కేటాయించారు. ఈనేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ కు హోంశాఖ కేటాయించగా ,నిర్మల సీతారామన్కు సైతం డిఫెన్స్ శాఖను కేటాయించారు. దీంతో వారు తిరిగి గత ప్రభుత్వంలో నిర్వహించిన బాద్యతలనే తిరిగి చేపట్టబోతున్నారు.
Delhi: Nitin Gadkari and Nirmala Sitharaman take oath as Union Ministers pic.twitter.com/1ZZTTO6NnP
— ANI (@ANI) May 30, 2019