ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు

ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..

Updated on: Dec 17, 2020 | 1:59 AM

Newest Cricket Format : ఒకప్పుడు 50 ఓవర్ల వన్డే మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ తరవాత అది 20 ఓవర్లకు వచ్చింది. టి20లు వచ్చిన తరవాత 50 ఓవర్లకు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ధనాధన్ గేమ్‌తో ఈ పొట్టి ఫార్మాట్ అంతలా ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పుడు దానికన్నా పొట్టి ఫార్మాట్ వచ్చేస్తోంది. అదే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్.

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు. మొత్తం మ్యాచ్ లో 15 బంతుల ఇన్నింగ్స్ 4 ఉంటాయి. లీగ్ లో మొత్తం 16 మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్క మ్యాచ్ లో ఇద్దరే ఆడతారు. రన్స్ కోసం ప్రత్యేక రూల్స్ ఉంటాయి. జనవరి 1న ఫైనల్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us