AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో పెరుగుతున్న యూకే మ్యుటెంట్ వైరస్ కేసులు, రోగుల చికిత్సలో స్పెషల్ ప్రోటోకాల్

బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వారి కారణంగా దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి

ఇండియాలో పెరుగుతున్న యూకే మ్యుటెంట్ వైరస్ కేసులు, రోగుల చికిత్సలో స్పెషల్ ప్రోటోకాల్
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 05, 2021 | 1:42 PM

Share

Strain Virus:బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వారి కారణంగా దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో 8, కేరళలో 6, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. మొత్తం 58 మందికి ఈ వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో ముగ్గురికి ఈ వైరస్ సోకడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ..క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్య పరిస్థితిని డా,క్టర్లు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది. ఇక యూకే నుంచి కేరళకు తిరిగి వచ్చిన వారిలో రెండేళ్ల చిన్నారితో సహా ఆరుగురు ఈ మ్యుటెంట్ వైరస్ కి గురైనట్టు గుర్తించారు. కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలకు కూడా రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఇది మరీ ప్రమాదకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారని ఆమె అన్నారు.

కాగా యూకే నుంచి మహారాష్ట్రకు, ముఖ్యంగా ముంబైకి వచ్చిన 43 మందిలో 4 వేలమంది కోవిద్ 19 బారిన పడినట్టు తెలిసిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ వెల్లడించారు. ఇతర రోగులను, వీరిని ట్రీట్ మెంట్ చేసే  ప్రత్యేకంగా ఉంటుందని, వీరిని వేరుగా ఐసోలేషన్ లో ఉంచడం  జరుగుతుందని ఆయన వివరించారు.

కర్ణాటకలో ముగ్గురిలో ఈ కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. బ్రిటన్ నుంచి 34 మంది ఇటీవల ఈ రాష్ట్రానికి తిరిగి  వచ్చారు.

Also Read:

RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఫేస్ బుక్‌లో..లైవ్ స్ట్రీమ్ గా ముంబై యువకుని ఆత్మహత్యా యత్నం, ఐర్లండ్ నుంచి ధూలే వరకు.. సేవ్ అయ్యాడు

CM Yogi Adityanath: ఘజియాబాద్‌ బాధితులకు సాయాన్ని ప్రకటించిన సీఎం యోగీ… మృతుల కుటుంబాలకు తలా పదిలక్షలు…

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం