దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి  ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే

Updated on: Dec 13, 2020 | 10:14 PM

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 2 కల్లా టోర్నీలో పాల్గొనే జట్లు సంబంధిత హబ్​లకు చేరుకుంటాయని చెప్పింది. రంజీల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు.

“వివిధ రాష్ట్రాల క్రికెట్​ బోర్డుల ఒపినియన్ ప్రకారం బీసీసీఐ తుది నిర్ణయానికి వచ్చింది. 2020-21 దేశవాళీ సీజన్​లో భాగంగా ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ జరిపేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ అనంతంరం విజయ్​ హజారే, రంజీలపై నిర్ణయం తీసుకుంటాం” అని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే

Loading...
Unable to load recommendations.
Follow Us