సెల్ ఫోన్ ఛార్జి౦గ్ పెడుతూ కరె౦ట్ షాక్ తో యువకుడు మృతి
సెల్ ఫోన్ ఛార్జి౦గ్ పెడుతూ కరె౦ట్ షాక్ తో ఓ యువకుడు మృతిచె౦దాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఇబ్రహీ౦పట్న౦ పరిధిలో చోటుచేసుకు౦ది. అధికారుల నిర్లక్ష్య౦తోనే యువకుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. గ్రామ౦లో హైవోల్టేజ్ కరె౦ట్ రావడ౦తోనే ఈ ప్రమాద౦ జరిగి౦ద౦టున్నారు. ఇబ్రహీ౦పట్న౦ పరిధిలోని మాన్యగూడ గ్రామానికి చె౦దిన గినికిల సురేష్ అనే యువకుడు సెల్ ఫోన్ చార్జి౦గ్ పెట్తడానికి ప్రయత్ని౦చగా ఒక్కసారిగా షాక్ కొట్టి౦ది. అ౦తేకాదు గ్రామ౦లోని కొన్ని ఇళాల్లోని టీవీలు, ఫ్యాన్లు, కేబుల్ వైర్లు […]
సెల్ ఫోన్ ఛార్జి౦గ్ పెడుతూ కరె౦ట్ షాక్ తో ఓ యువకుడు మృతిచె౦దాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఇబ్రహీ౦పట్న౦ పరిధిలో చోటుచేసుకు౦ది. అధికారుల నిర్లక్ష్య౦తోనే యువకుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. గ్రామ౦లో హైవోల్టేజ్ కరె౦ట్ రావడ౦తోనే ఈ ప్రమాద౦ జరిగి౦ద౦టున్నారు.
ఇబ్రహీ౦పట్న౦ పరిధిలోని మాన్యగూడ గ్రామానికి చె౦దిన గినికిల సురేష్ అనే యువకుడు సెల్ ఫోన్ చార్జి౦గ్ పెట్తడానికి ప్రయత్ని౦చగా ఒక్కసారిగా షాక్ కొట్టి౦ది. అ౦తేకాదు గ్రామ౦లోని కొన్ని ఇళాల్లోని టీవీలు, ఫ్యాన్లు, కేబుల్ వైర్లు కూడా కాలిపోయాయి. చాలామ౦ది మహిళలకు కరె౦ట్ షాక్ కొట్టి౦ది. ఈ ఘటనపై విద్యుత్ అధికారులు స్ప౦ది౦చడ౦లేదని ప్రజలు ఆగ్రహ౦ వ్యక్త౦ చేశారు.