రూ. 57 కోట్ల విలువచేసే బంగారాన్ని పట్టుకున్న పోలీసులు

| Edited By:

Apr 10, 2019 | 2:04 PM

ఎన్నికల వేళ ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో 57 కోట్ల రూపాయల విలువ చేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తునిదిగా తేల్చారు. కాగా.. బంగారాన్ని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

రూ. 57 కోట్ల విలువచేసే బంగారాన్ని పట్టుకున్న పోలీసులు
Follow us on

ఎన్నికల వేళ ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో 57 కోట్ల రూపాయల విలువ చేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తునిదిగా తేల్చారు. కాగా.. బంగారాన్ని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.