ఈ డబ్బంతా కలిపితే సుమారు 10 లక్షలు వరకు ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తోన్నారు. వచ్చిన డబ్బంతా…మెలడీ మాత ఆలయ అభివృద్దికే సమర్పిస్తానని ఆమె తెలిపారు. కాగా ఈ జానపద గాయని ఇటీవలే ప్రధాని మోదీని కలిశారు. ఆయన పిలుపు మేరకు స్వచ్చ భారత్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.