Breaking News : ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే…
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన..
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి… పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సి వర్గానికి చెందిన నేత కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత , దివంతగ అఫ్జల్ ఖాన్ సతీమణి మైనా జకియాఖాన్ ఎంపిక చేశారు. మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసినప్పటికీ ,కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో సంబందిత పదవుల భర్తీకి జగన్ నిర్ణయం తీసుకున్నారు.