ఏపీలో నలుగురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో నలుగురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

Updated on: Sep 08, 2020 | 7:05 PM

ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్​ఆర్​డీఐ డైరెక్టర్​గా జేఎస్వీ ప్రసాద్​ను నియమించింది. నెల్లూరు జాయింట్​ కలెక్టర్​గా ఎం. ఎన్​ హరేంద్రియ ప్రసాద్​, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా కె. దినేష్ కుమార్​  నియమితులయ్యారు.. తెనాలి సబ్​ కలెక్టర్​గా మయూర్ అశోక్ కు బాధ్యతలు అప్పగించింది.

 

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

ఓ హీరోయిన్ ప్రపోజ్ చేసింది : నాని