ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్లు సీజ్.. వాటి విలువ ఎంతంటే..  

| Edited By:

Jul 25, 2020 | 1:50 PM

దుబాయ్ నుండి ₹ 66 లక్షల విలువైన 7.5 లక్షల సిగరెట్లను దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన 13 మంది భారతీయ ప్రయాణికులను ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ

ఎయిర్‌పోర్టులో 7.5 లక్షల సిగరెట్లు సీజ్.. వాటి విలువ ఎంతంటే..  
Follow us on

దుబాయ్ నుండి ₹ 66 లక్షల విలువైన 7.5 లక్షల సిగరెట్లను దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన 13 మంది భారతీయ ప్రయాణికులను ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ 26-40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. కార్మికులుగా పనిచేసే వీరంతా కరోనా సంక్షోభం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నారు. భారత్ కు రావడానికి ఉచిత విమాన టిక్కెట్ల కోసం సిగరెట్ల స్మగ్లింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!