క్విజ్లో నెగ్గి.. లక్ష యూఎస్ డాలర్లు గెలుచుకున్నాడు
భారతీయ అమెరికన్ విద్యార్ధి అవి గుప్తా ప్రముఖ క్విజ్ షో టీన్ జియోపార్డీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతనికి లక్ష అమెరికన్ డాలర్ల బహుమతి లభించింది. మొత్తం 15 మంది పాల్గొన్న జియోపార్డీలో ముగ్గురు భారతీయ అమెరికన్లు కూడా ఉండటం విశేషం.
భారతీయ అమెరికన్ విద్యార్ధి అవి గుప్తా ప్రముఖ క్విజ్ షో టీన్ జియోపార్డీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతనికి లక్ష అమెరికన్ డాలర్ల బహుమతి లభించింది. మొత్తం 15 మంది పాల్గొన్న జియోపార్డీలో ముగ్గురు భారతీయ అమెరికన్లు కూడా ఉండటం విశేషం.