డ్రగ్స్‌ కేసు.. ఎన్సీబీ విచారణకు హాజరైన నాగ్ హీరోయిన్

| Edited By:

Nov 11, 2020 | 3:46 PM

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు

డ్రగ్స్‌ కేసు.. ఎన్సీబీ విచారణకు హాజరైన నాగ్ హీరోయిన్
Follow us on

Gabriella Demetriades NCB: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడగా.. ఎన్సీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటి, అర్జున్‌ రాంపాల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా డెమెట్రియాడీస్‌ ఎన్సీబీ అధికారులు ముందుకు హాజరయ్యారు. ( ‘జీవోటీ’ నా పాత్ర ముగిశాక అప్పుల్లో పడ్డా, పస్తులతో గడిపాం: ఆక్వామెన్)

కాగా ఇటీవల అర్జున్ రాంపాల్‌కి చెందిన ముంబయిలోని బాంద్రా ఇంట్లో ఎన్సీబీ సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌ బయటపడ్డాయి. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ అర్జున్ రాంపాల్‌, గాబ్రియెల్లాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గాబ్రియెల్లా ఎన్సీబీ అధికారుల ముందు హాజరు కాగా.. అర్జున్ గురువారం విచారణకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో గాబ్రియెల్లా సోదరుడు ఏజిసిలావోస్‌ డెమెట్రియాడీస్‌ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా గాబ్రియెల్లా తెలుగులో ఊపిరి సినిమాలో నటించిన విషయం ( ఢిల్లీలో మూడో వేవ్ మొదలైంది: ఆరోగ్య మంత్రి)