సెహ్వాగ్ సతీమణి సంతకం ఫోర్జరీ.. రూ.4.5 కోట్ల రుణం

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:32 PM

తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుమీద రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యాపార భాగస్వాములే తనను ఇలా మోసగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన పేరుతో తీసుకున్న రుణానికి సక్రమంగా చెల్లింపులు చేయడం లేదని కూడా తెలిపింది. ఈ కేసు వ్యవహారంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యాపార భాగస్వాములు ఆర్తీని మోసం చేశారా? లేక ఆమె […]

సెహ్వాగ్ సతీమణి సంతకం ఫోర్జరీ.. రూ.4.5 కోట్ల రుణం
Follow us on

తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుమీద రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యాపార భాగస్వాములే తనను ఇలా మోసగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన పేరుతో తీసుకున్న రుణానికి సక్రమంగా చెల్లింపులు చేయడం లేదని కూడా తెలిపింది. ఈ కేసు వ్యవహారంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యాపార భాగస్వాములు ఆర్తీని మోసం చేశారా? లేక ఆమె సంతకాన్నిఫోర్జరీ చేసి రుణం పొందితే సక్రమంగా చెల్లింపులు చేయడం లేదని ఎందుకు ఫిర్యాదు చేస్తుందో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.