కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు

కరోనా‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ -19 నిబంధనలు పాటించడంలో

కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2020 | 8:34 AM

Covid spread precautions: కరోనా‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ -19 నిబంధనలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఆదర్శంగా ఉంటున్నారని న్యూయార్క్‌, యేల్ యూనివర్సిటీ పరిశోధనలో స్పష్టమైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు బిహేవియర్‌ సైన్స్‌ అండ్‌ పాలసీలో ప్రచురితమయ్యాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైద్య నిపుణులు చేసిన సూచనలు.. మహిళలు బాగా పాటిస్తున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటంలో వారు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంది. మహిళలు సాధారణంగానే ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటారని, ఇప్పుడు కరోనా విషయంలోనూ వారి జాగ్రత్తలు వ్యాప్తిని అరికట్టడంలో ఉపయోగపడుతున్నాయని వెల్లడించింది. ఇక పురుషుల్లో మాత్రం కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అందుకే ప్రపంచంలో ఎక్కువ కరోనా బారిన పడిన వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇప్పటికైనా పురుషులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Read More:

Bigg Boss 4: బీబీ హోటల్‌.. అవినాష్‌ తనకు ముద్దు పెట్టాలని చూశాడన్న అరియానా

Bigg Boss 4: హౌజ్‌లో ‘ఓదార్పుల పర్వం’.. కూల్‌ అయిన కంటెస్టెంట్‌లు

Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే