భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 49 వేల మార్క్ను దాటిందని కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా పాజిటివ్ కేసులు: 49391
యాక్టీవ్ కేసులు: 33514
డిశ్చార్జ్ అయిన బాధితులు: 14183
కరోనాతో మరణించిన వారి సంఖ్య: 1694