
కరోనా వైరస్ ప్రభావం కారణంగా కేంద్రం మే 3 వరకూ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. అయితే పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా రెండోదశ లాక్డౌన్లో కొన్ని సడలింపులు చేసిన సంగతి తెలిసిందే. అవి ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే కరోనా దాటికి దేశం తీవ్రమైన ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది. దీనితో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 2.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇక వీటిని అమలు చేసేది లేనిది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మే 7 వరకు సడలింపుల్లేకుండానే లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక రెడ్ జోన్లలో మాత్రం కఠినంగానే చర్యలు అమలు కానున్నాయి.
కేంద్ర సడలింపులు.. నేటి నుంచి తెరుచుకునేవి ఇవే:
Also Read:
లాక్డౌన్ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..
కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?
చైనాలోని ల్యాబ్లో కరోనా వైరస్ను సృష్టించారు: నోబెల్ గ్రహీత
మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..