
షేర్ మార్కెట్ పై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. దానిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీనిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ రాబడి కూడా అధికంగా ఉంటుంది. చాలామంది బ్యాంకులు, పోస్టాఫీసులోని రక్షిత పథకాలలో డబ్బులను జమ చేయడంతో పాటు షేర్ మార్కెట్ లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే దానిపై పూర్తి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. షేర్ మార్కెట్ లో తరచూ ఐపీవో అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. వివిధ కంపెనీలు తమ మూలధనం పెంచుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఐపీవోకు వస్తాయి. అంటే తన షేర్లను ప్రజలకు విక్రయిస్తాయి. నచ్చిన వారు ఆ షేర్లను కొనడం ద్వారా కంపెనీకి మూలధనం పెరుగుతుంది.
ప్రతి కంపెనీ తనకు అవసరం అయినప్పుడు ఐపీవోకి రావడం సాధ్యం కాదు. దానికి చాలా నిబంధనలు ఉంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంచ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనలు ప్రకారం ఐపీవోకి రావాలి. దానికోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.
ఐపీవోకి వచ్చిన కంపెనీ వాటాలు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. హడావుడిగా షేర్లను కొనడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కింది అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వాటిల్లో ప్రధానమైనవి ఇవి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..