Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్ రేట్స్ పెంపు.. ఇదిగో కొత్త లిస్ట్!
Central Railway Food Price Hike: రైళ్లలో ప్రయాణించే వారికి ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 1 నుంచి రైల్వే స్టేషన్లలో దొరికే వడా పావ్, సమోసా, దోశ, ఇడ్లీల వంటి ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. రైల్వే స్టేషన్లో ఉండే చిన్న స్టాల్ వ్యాపారులను ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. అయితే ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చినా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ హెచ్చరించింది. ప్రతి స్టాల్లో ధరలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
