
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారకంతో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడూ మార్పులు వస్తుంటాయి. దానికితోడు తాజాగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా వాటి షేర్లపై భారీ ప్రభావం చూపాయి. మోదీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మార్కెట్లో బంగారం షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత నాగులు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతనూనే వస్తున్నాయి. కాబట్టి మంగళవారం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120 గా ఉండగా నిన్న ఈ ధర 1,52,234గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర చూసుకుంటే ప్రస్తుతం రూ.1,39,440 గా ఉండగా నిన్న ఈ ధర 1,39,640 గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర రూ.2,74,800 వద్ద ట్రేడవుతుంది.
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.