విపరీతంగా పెరిగిపోయిన ముడిసరుకుల ధరలు తగ్గకపోతే మధ్య తరహా పరిశ్రమల మనుగడ కష్టం
కరోనా కష్టాలతో మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. దేశంలో ఎక్కువ శాతం యువతకు ఉపాధి కల్పించే మధ్య తరహా పరిశ్రమల మనుగడకు ముడిసరుకుల ధరల పెరుగుదల పెద్ద అడ్డంకిగా మారింది. వచ్చే బడ్జెట్ 2022లో మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రం ఈ దిశలో ప్రత్యెక ఏర్పాటు చేయాలనీ పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.
వైరల్ వీడియోలు
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్