చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

| Edited By:

May 23, 2019 | 3:40 PM

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా చివరకు వచ్చేసింది. ఇప్పటికే 17 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. 133 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
Follow us on

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా చివరకు వచ్చేసింది. ఇప్పటికే 17 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. 133 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.