బ్రేకింగ్ న్యూస్: రియా చక్రవర్తి పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పు

సుశాంత్ సింగ్ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.    

బ్రేకింగ్ న్యూస్: రియా చక్రవర్తి పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పు

Edited By:

Updated on: Aug 18, 2020 | 8:01 PM

సుశాంత్ సింగ్ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Follow Us