విప్లవాత్మక మార్పులకు జగన్ శ్రీకారం చుడతారు : పీవీపీ

| Edited By:

Jun 08, 2019 | 12:23 PM

రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుడతారని వైసీపీ నేత పోట్లూరి వర ప్రసాద్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 

విప్లవాత్మక మార్పులకు జగన్ శ్రీకారం చుడతారు : పీవీపీ
Follow us on

రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుడతారని వైసీపీ నేత పోట్లూరి వర ప్రసాద్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.